కడప: మైదుకూరు డిపోకి చెందిన ఆర్టీసీ కండక్టర్ మాధవి బంగారం, ఫోన్, ఇతర వస్తువులతో ఉన్న బ్యాగ్ను అందజేసి ప్రయాణికుల మన్నలను పొందారు. వివరాల్లోకి వెళ్తే.. పోరుమామిళ్లలో ఆ మహిళ ఒక బస్సు బదులు మరొక బస్సు ఎక్కి బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగ్ను మర్చిపోయింది. ఈవిషయాన్ని కంట్రోలర్ నాగరాజు ద్వారా సమాచారాన్ని బస్సు కండక్టర్కు చెప్పి ఆమె బ్యాగ్ గుర్తించి అందజేశారు.