NGKL: సహజ రంగులతో హోలీ పండుగను పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాలని DMHO రవి కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. జిల్లా ప్రభుత్వ సైన్స్ డిగ్రీ & పీజీ కళాశాలలో నిర్వహించిన ఈకో-ఫ్రెండ్లీ హోలీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రసాయన రంగులు చర్మం, కళ్లకు, శ్వాసకోశానికి హానికరమని,సీసం వంటి లోహాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు.