VZM: రానున్న సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ కటక్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. జనవరి 7,14, 21తేదీలలో హైదరాబాద్లో మంగళవారం రాత్రి 8.10, బుధవారం ఉదయం 10.30 కొత్తవలసకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో తేది 8,15,22 కటక్లో బుధవారం రాత్రి 10.30 బయలుదేరి, కొత్తవలస మరుసటి రోజు ఉదయం 06.40 వస్తుందన్నారు.