VZM: ఆర్టీసీ జోనల్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సియ్యారి దొన్నుదొర మొదటిసారిగా రేపు జిల్లా పర్యటనకు రానున్నారు. ఉ 9గంటల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దన్న జోనల్ ఛైర్మన్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని శుక్రవారం పత్రిక ప్రకటనను విడుదల చేశారు. విజయనగరం జోన్ పరిధిలో గల ఉద్యోగులు, ప్రయాణికులకు ఎటువంటి సమస్యలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు.