MBNR: దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేనని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.1991లో ఆర్థిక విధానం ప్రవేశపెట్టి భారతదేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేశారని ఎమ్మెల్యేలు నేడు అన్నారు.