MBNR: సౌత్ జోన్ టోర్నీలో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ G.N.శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎంపికైన ఖో-ఖో పురుషుల జట్టుకు ట్రాక్ షూట్, యూనిఫామ్స్ అందజేశారు. ఈ నెల 27 నుంచి సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులోని టోర్నీలో పాల్గొననున్నట్లు తెలిపారు.