KMR: అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూర్ SI సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ డెడ్ బాడీలను పోలీసులు చెరువులోంచి వెలికి తీశారు. బుధవారం నుంచి వారు కనిపించకపోవడంతో ఫోన్స్ ట్రాక్ చేసి ఘటనా స్థలాన్ని కనిపెట్టినట్లు SP సింధు శర్మ తెలిపారు. నేటి ఉదయం SI మృతదేహాం లభ్యమైందన్నారు. మృతికి గల కారణాలు వెల్లడిస్తామన్నారు.