NZB: అల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం బుధవారం బాసరలో నిర్వహించారు. AISTF భాగస్వామ్య సంఘం STU జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆదాయపన్ను స్లాబ్ పరిమితి పెంచాలని కోరారు. గత దశాబ్ది కాలంగా ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.