SRD: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు కడుపును ఈనెల 30వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష చదివే విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.