NRML: ఏసుక్రీస్తు జీవితం ప్రజలకు స్ఫూర్తిదాయకం అని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గొల్లమాడ గ్రామంలోని ది లివింగ్ చర్చిలో ఏర్పాటు చేసిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరారు.