KMR: గాంధారీ మండలంలోని సిహెచ్సిలో గరివినీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధారి పరిసర ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు ‘అమ్మఒడి’ కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం గర్భిణీలకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.