NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని రాంకో సిమెంట్ కళ్యాణ మండపంలో ఇవాళ మీర్జాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి కుమార్తె అఖిల నవీన్ కుమార్ రెడ్డి వివాహ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలలో దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.