NZB: నవీపేట్లోని రైల్వే ప్రధాన గేటు మరమ్మతుల కోసం 26-12-24 నుంచి 30-12-24 వరకు మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నిజామాబాద్ వెళ్లే వాహనదారులు కమలాపూర్, మొకంపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. బాసర వెళ్లేవారు కల్యాపూర్, సాఠాపూర్, ఫకీరాబాద్ మీదుగా వెళ్లాలన్నారు.