MDK: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను ముందస్తుగా అరెస్టు చేసి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు గత పక్షం రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా, మెదక్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.