KMR: శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు రాజంపేట మండలము పొందుర్తి గ్రామ బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్ధాగత మార్పుల్లో భాగంగా 154 బూత్ అధ్యక్షుడిగా రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.