PDPL: పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి, సుల్తానాబాద్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.