SRCL: చందుర్తి మండల కేంద్రంలోనీ శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల మధ్య మల్లన్న కళ్యాణం నిర్వహించారు. మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.