PLD: నరసరావుపేట మండలం పమిడిపాడులో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. ఎం. గంగాదేవి రసాయన ఎరువులు తగ్గించి జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు. భూసారం పెంచి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని రైతులకు అవగాహన కల్పించారు.