SKLM: రైతులు రసాయనిక ఎరువుల వైపు మొగ్గు చూపించకుండా ప్రకృతి సేద్య వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ ఏడీ వెంకట మధు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జలుమూరు మండలం అక్కురాడ వ్యవసాయ క్షేత్రంలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయనక ఎరువులతో భూసారం తగ్గుతుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో లాభం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రవికుమార్ పాల్గొన్నారు.