GNTR: విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, రోడ్డు విస్తరణ పనుల దృష్ట్యా గురువారం ఉదయం 7 నుంచి 11 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్, చంద్రమౌళీనగర్, అశోక్ నగర్, కుందుల రోడ్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.