NDL: జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను నిర్ణీత గడువులోపు సమర్ధవంతంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో ఆర్డీవోలు, తహశీల్దార్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రతీ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలన్నారు.