SRCL: బోయినపల్లి మండలంలోని దుండ్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఉపసర్పంచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు చిర్ర వంశీకృష్ణ, మంద వెంకటేష్ గౌడ్, ఎం. డి యూసఫ్ బాబు, కందుల పుష్పలత, బచ్చు రమ, ముచ్చ సుమలత, జంగం వినోద క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పనుల్లో పాల్గొంటున్న వారికి మజ్జిగ పంపిణీ చేశారు.