ATP: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ 1100 కాల్ సెంటర్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. అర్జీదారులు తమ ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి లేదా కొత్తగా నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ను సందర్శించవచ్చని అన్నారు. అలాగే రేపు ఉ.9 నుంచి మ.1 గంట వరకు కలెక్టరేట్లో అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు.