KMM: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇళ్లను పరిశీలించి పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలకాలని కోరారు.