PPM: ఏబీఎన్ ఛైర్మన్ రాధాకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధా కృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని వారు కోరారు. మహిళలు అంటే కూటమి నాయకులకు గౌరవం లేదన్నారు.