NGKL: కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 8న ప్రజా గాయకుడు విగ్రహం ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆవిష్కరణకు సంబంధించి గోడపత్రికను మున్సిపల్ ఛైర్ పర్సన్ బృంగి రత్నమాల శనివారం రాత్రి ఆవిష్కరించారు. గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ కన్వీనర్ లక్ష్మణ శర్మ, సభ్యులు రజిత, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.