AKP: గొలుగొండ మండలం జోగంపేటలో ఎంపీడీవో శ్రీనివాసరావు, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసి లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. త్వరలోనే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది అన్నారు.