KRNL: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై కర్నూలు MP బస్తిపాటి నాగరాజు ఇవాళ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.