PPM: జియ్యమ్మవలస మండల కేంద్రంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణ్రావు, మండల పార్టీ అధ్యక్షుడు జోగి భుజంగరావు హాజరయ్యారు. ఇందులో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణపై చర్చించారు.