CTR: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని పూతలపట్టు వైసీపీ ఇంఛార్జ్ సునీల్ కుమార్ ఆరోపించారు. బంగారుపాళ్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసినట్లు తెలిపారు. చంద్రబాబుకు మోసపూరిత హామీలు ఇవ్వడం అలవాటేనని ఆయన చెప్పారు.