సత్యసాయి: కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫ్రెండ్లీ పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్, MLA కందికుంట వెంకట ప్రసాద్ హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, నేరాలకు దూరంగా ఉండాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లపై నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.