RR: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీలో కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తమ హయాంలోనే ఈ పనులకు నిధులు మంజూరు చేయించామని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.