KRNL:: వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటలు విక్రయించే రైతులు ఈ-నామ్ 2.0 పోర్టల్లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని కార్యదర్శి గోవిందు ఇవాళ స్పష్టం చేశారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ అమలులో భాగంగా తెచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించారు. మార్చి నుంచి రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.