AP: రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో సోదాలు చేపట్టింది. కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలో అధికారులు తనిఖీలు చేశారు. పాల నాణ్యతపై స్పాట్ టెస్ట్లు చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. లైసెన్స్ లేకుండా విక్రయిసస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.