TG: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.9గా తీవ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలకు 35 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Tags :