MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన గోపాలమిత్ర భవనాన్ని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ప్రారంభించారు. పాడి రైతులు పశు సంపద పెంచాలని ఈ సందర్భంగా రైతులకు పూజించారు. మండల పశువైద్యాధికారి లక్ష్మీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు