NDL: ఉయ్యాలవాడలో గంగ భవాని తిరుణాల సందర్భంగా ఈ నెల 30న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు వరుసగా వరుస బహుమతులుగా రూ.80,000 రూ.60,000, రూ.40,000, రూ.20,000 నగదు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్థానికులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు.