TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కార్తిక్ షా అనే ప్రయాణికుడి నుంచి 1990 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.