VZM: పేద ప్రజల ఆకలిని తీర్చి, వారికి రుచికరమైన ఆహారాన్ని అందించడానికే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరం, దత్తిరాజేరు మండలాలకు చెందిన స్వచ్ఛ రథాలను, గజపతినగరం గ్రంథాలయ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.