VZM: ఉపాధి పనుల వద్ద నీరు, నీడ ఏర్పాటు చేయాలని బొబ్బిలి MPDO సూచించారు. మంగళవారం స్దానిక రంగరాయపురంలోని రంగరాయ చెరువులో పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాటయ కనీస వేతనాలు వచ్చేలా రెండు పూటలు పనులు చేయుంచాలన్నారు. పనులపై వేతనదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనులలో సమయపాలన పాటించాలని అన్నారు.