KRNL: జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం చేపట్టారు. హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు పలు ఉల్లంఘనలపై ఈ-చలాన్లు నమోదు చేసినట్లు తెలిపారు.