NDL: మిడుతూరు మండలం చెరుకుచెర్లలో ఇవ్వాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి MLA గిత్త జయసూర్య హాజరై, స్వయానా ఇంటికి వెళ్లి వృద్ధులు, వికలాంగు పింఛన్లు పంపిణీ చేసి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.