జగిత్యాల ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో “ఎన్జిఓలు & అభివృద్ధి రంగం “పై రెండు రోజుల అకడమిక్ ప్రోగ్రాం ముగిసింది. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అశోక్ అధ్యక్షతన వాలెడిక్టరీ జరిగింది. అతిథులు సుజాత, శ్రీధర్ విద్యార్థులకు గ్లోబల్ స్కిల్స్, సామాజిక బాధ్యతపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో సామాజిక అవగాహన, నైపుణ్యాలు పెరిగినట్లు నిర్వాహకులు అన్నారు.