తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో 2022 -23 ఆర్థిక ...
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి నేడు… బీజేపీలో చేరారు. ఆయన కమలం గూటికి చేరే కార్యక్రమంలో… బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, ఎంపీ అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాడుతుందని పేర్కొన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పని అయిప...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. ఈ కేసుని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తుండగా… ఇప్పటి వరకు పలువురికి నోటీసులు జారీ చేశారు. తాజాగా… మరో ఐదుగురికి కూడా నోటీసులు జారీ చేయడం గమనార్హం. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్లోపాటు సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్కు నోటీసులు ఇచ్చింది. వీరం...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ… ఈ ముందస్తు ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. అందుకు కూడా కారణం లేకపోలేదు. తాజాగా…. రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు తెలిపారు. ఈడీ, ఐటీ సోదాలు టీఆర్ఎస్, బీజేపీలు క...
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిథర్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని వీడుతున్నందుకు తనకు బాధగా ఉందని చెబుతూనే… ఆయన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపారు. కాగా…. కాంగ్రెస్ ని వీడిన ఆయన…. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీలోని బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ...
రైతుల సంక్షేమం కోసం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేస్తున్నారు. రాప్తాడు మండలంలో ఆమె తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కనగానపల్లి, రామగిరి మండలాల్లో పాదయాత్రను పూర్తి చేసుకుని ఇప్పుడు రాప్తాడు మండలంలో పర్యటిస్తున్నారు. అయితే తన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని సునీత ఆరోపించారు. తన పాదయాత్రను ఆపాలని ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎవరు ఆపలేరన...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఐటీ సోదాల అనంతరం.. గత రాత్రి మల్లారెడ్డి ఇంట్లో హైడ్రామా నడిచింది. ఐటీ అధికారులు తన కుమారులతో అక్రమంగా సంతకాలు చేయించుకున్నారంటూ మంత్రి ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారితో కలిసి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. అటు ఐటీ అధికారులు కూడా మల్లారెడ్డిపై రివర్స్ కంప్లైంట్ ఇచ్చారు. తమ విధులకు ఆటంకం కల...
కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కాగా.. తాజాగా… ఆయన తన రాజీనామాతో ప్రచారాలను నిజం చేశారు. అయితే…ఎంతో బాధతో పార్టీని వీడుతున్నానని ఆయన చెప్పారు. అన్ని వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాశానని తెలిపారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోందని అన్నారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుక...
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి మాట్లాడుతూ…బండి సంజయ్ ఎమోషనల్ అయ్యి.. కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా…. ఈ ఘటనపై తాజాగా… ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడు అని ప్రశ్నించిన ఆమె మన మంత్రులు ఈడీ, ఐటీ పిలిస్తే పోతున్నారు కదా అని అన్నారు. కానీ రాముడి పేరు చెప్పి బీజేపీ వాళ్లు రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ చేస్తున్న పని గురించి మాట్లాడుతూ… బండి సంజయ్ కంటతడి పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీఉలు జారీ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని బీఎల్ సంతోష్ ఎప్పుడూ అనుకోలేదని, ఆస్తులు కూడబ...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇది ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర కావడం విశేషం. ముదోల్ నుంచి ప్రారంభించనున్నారు. నిర్మల్, ఖానాపూర్, వేములవాడ, చొప్పదండి నియోజక వర్గాల మీదుగా కరీంనగర్ వరకు సాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 15 లేదా 16 న ముగియనున్నది. ఇక ఈ నెల 26 నుండి వచ్చే నెల 14 వరకు బైక్ […]
దర్శక దగ్గజం జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అవతార్ 2’ టైం స్టార్ట్ అయిపోయింది. అవతార్ మూవీలో పండోరా అనే కొత్త ప్రపంచాన్ని చూసిన జనం.. అవతార్ 2లో అండర్ వాటర్ విజువల్స్ చూసేందుకు తహతహలాడుతున్నారు. ఈ సినిమా పై ఉన్న అంచనాలు.. ఊహకందని విధంగా ఉన్నాయి. అదుకే అవతార్ 2 బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2.7 బిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్ల...
తెలంగాణలో… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… ఈ కేసులో…జగ్గు స్వామికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పరారవ్వడంతో… ఈ లుకౌట్ నోటీసులు ఇవ్వడం గమనార్హం. దీంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ కేసులో నిన్న అడ్వకేట్...
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, ఆయన బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సోదాల్లో భాగంగా… ఆయన ఫోన్ ని కూడా…. అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేట్ వ్యక్తులకు కోట్లకు అమ్ముకున్నారని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్...
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి… ఇటీవల హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని… అందుకే ఇలా కాళ్లు మొక్కారంటూ వారత్లు వచ్చాయి. ఒక ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ముఖ్యమంత్రి పాదాలకు నమస్కారం చేయడం ఏంటనే విమర్శలు వచ్చాయి. ఐతే ఈ విమర్శలపై శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. ఒక్కసారి కాదు...