WNP: మదనాపురం రైల్వే గేట్ పనుల వల్ల బస్సులు నిలుపుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, శనివారం ఆత్మకూరు వనపర్తి మధ్య బస్సులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. గేటు వద్ద పనులు మొదలైనప్పుడే రాకపోకలు నిలిపివేస్తామని, ఈరోజు మధ్యాహ్నం వరకు బస్సులు తిరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి.