MHBD: మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రైల్వే పరమైన అంశాలను, అవసరాలను వారు KTR తో చర్చించారు. రైల్వే సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంట్లో తెలియజేసేలా కృషి చేయాలని కోరారు.