NGKL: బీజేపీ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్యకర్తలు సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.