MHBD: జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన మాల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ ఈనెల 22న జిల్లా కేంద్రంలోని పెరమాండ్ల జగన్నాథం భవనంలో నిర్వహించనున్నట్లు జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్ వెల్లడించారు. ఈ సమావేశానికి మాల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.