NGKL: మూగజీవాలకు వస్తున్న గాలికుంటు వ్యాధుల నివారణకు మందులు పంపిణీ చేస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ నాగార్జున తెలిపారు. కల్వకుర్తి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో శనివారం మూగజీవాలకు గాలికుంటు వ్యాధి టీకాలను ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూగ జీవికి గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని సూచించారు.