KMM: వెలుగుమట్ల భూదాన్ భూములపై యథాస్థితి స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్దిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఇళ్ల కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలని ఆదేశించింది.